ఇటీవలే దేశం మొత్తం విజయ్ దివస్ జరుపుకున్నది….. కార్గిల్ అమర వీరుల త్యాగాల గురించి గొప్పగా చెప్పుకున్నాం. అయితే ఇద్దరు దొంగలు మాత్రం ఇదేం పట్టనట్లు ఒక కార్గిల్ అమర వీరుడి ఇంటిని పూర్తిగా...
దేశం యావత్తు గుర్తించుకోవలసిన రోజు….జులై 26. సరిగ్గా ఈ రోజు కార్గిల్ విజయదివస్. ఈ మేరకు విజయనగరం లో స్థానిక కోట జంక్షన్ ఎన్ వి ఎన్ బ్లడ్ బ్యాంక్ లో, విజయనగరం యూత్...
భారత్-పాకిస్థాన్ మధ్య 1971లో జరిగిన యుద్ధానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అమర జవాన్లకు నివాళులర్పించారు. జాతీయ యుద్ధ స్మారకం వద్ద ప్రధాని అంజలి ఘటించారు. యుద్ధంలో మరణించిన జవాన్లకు...