28.7 C
Hyderabad
April 28, 2024 03: 27 AM
Slider గుంటూరు

రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన అధికార ప్రతినిధిగా గూడూరు శేఖర్

#brahmin

టిడిపి అనుబంధ విభాగం రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన (ఆర్ బి ఎస్) రాష్ట్ర అధికార ప్రతినిధిగా నరసరావుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గూడూరు శేఖర్  నియమితులయ్యారు.

ఈ మేరకు బ్రాహ్మణ సంఘటన జాతీయ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరి ఆనంద సూర్య, ఆర్.బి.ఎస్ రాష్ట్ర నూతన అధ్యక్షులు కోట ప్రసాద్ లు  నియామక ఉత్తర్వులను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా(ఆర్ బి ఎస్) అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేస్తూ ఆయనకు గుర్తింపును తెచ్చిపెట్టిన తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి, జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు , జాతీయ ప్రధాన  కార్యదర్శి నారా లోకేష్ బాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు (ఆర్,బి,ఎస్)జాతీయ అధ్యక్షులు వేమూరి ఆనంద సూర్యా, నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు లకు గూడూరు శేఖర్  కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

మురుగుపారు…పశువులు సేద తీరు…

Bhavani

ఓ మై గాడ్: స్కూల్‌ బస్సును ఢీకొన్న సిలిండర్ల ట్రక్‌

Satyam NEWS

టీఎస్పీఎస్సీ లీకేజీ కేసులో మరో ఇద్దరు అరెస్టు

Bhavani

Leave a Comment