39.2 C
Hyderabad
April 28, 2024 14: 54 PM
Slider ముఖ్యంశాలు

నేడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం

Babu Lokesh

తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నేటితో 37 ఏళ్లు పూర్తయ్యాయి. నేడు 38వ వసంతంలోకి అడుగుపెట్టింది. కరోనా వ్యాప్తి నిరోధంలో భాగంగా దేశవ్యాప్తగా లాక్‌డౌన్‌ ప్రకటించినందున ఈసారి నేతలంతా ఇళ్లలోనే పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హైదరాబాద్ లోని తమ నివాసంలో తెలుగుదేశం జెండా ఎగురవేశారు. ఎన్టీఆర్ ప్రతిమకు నివాళులర్పించారు.

Related posts

కాలభైరవుడి ఆలయంలో క్షుద్రపూజల కలకలం

Satyam NEWS

కేసీఆర్ ఆశయానికి తూట్లు పొడుస్తున్న ముఖ్య నాయకులు

Satyam NEWS

బోల్తాపడిన ట్రాక్టర్‌.. 20 మంది కూలీలకు గాయాలు

Sub Editor

Leave a Comment