తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నేటితో 37 ఏళ్లు పూర్తయ్యాయి. నేడు 38వ వసంతంలోకి అడుగుపెట్టింది. కరోనా వ్యాప్తి నిరోధంలో భాగంగా దేశవ్యాప్తగా లాక్డౌన్ ప్రకటించినందున ఈసారి నేతలంతా ఇళ్లలోనే పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హైదరాబాద్ లోని తమ నివాసంలో తెలుగుదేశం జెండా ఎగురవేశారు. ఎన్టీఆర్ ప్రతిమకు నివాళులర్పించారు.
previous post