38.2 C
Hyderabad
May 3, 2024 19: 05 PM
Slider వరంగల్

అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రం

#mulugutrs

తెలంగాణ సాధించుకున్నాక అన్నీ రంగాలలో అభివృద్ధి చెందుతున్నామని ములుగు ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుధీర్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ కోసం కష్టంపడే వారికీ పార్టీ లో సమూచిత స్థానం కల్పిస్తామని ఆమె తెలిపారు. తెరాస పార్టీ, కెసిఆర్, కేటిఆర్ నాయకత్వం రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని ఆమెఅన్నారు. మన ఊరు భాగ్యతండా నుండే కల్యాణలక్ష్మి పుట్టిందన్న విషయం గుర్తుచేశారు. నేడు మలుగు మండలం కోడిశాలకుంట, గుర్తుర్ తండా, రాంచంద్రపూర్, వెంకటేశ్వర్లపల్లి, భూపాల్ నగర్, బండారుపల్లి, అబ్బాపుర్ లకు   నూతన గ్రామ శాఖ అధ్యక్షులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి  ములుగు ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుధీర్, జడ్పీటీసీ సకినాల భవాని అధ్యక్షత వహించారు.

కోడిశాలకుంట గ్రామ శాఖ అధ్యక్షులు గా బోడ నర్సింహా,,గుర్తుర్ తండా గ్రామ శాఖ అధ్యక్షులు గా భూక్యా హరిలాల్, రాంచంద్రపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు గా తుమ్మ విజయ్ పాల్ రెడ్డి, వెంకటేశ్వర్లపల్లి గ్రామశాఖ అధ్యక్షులుగా భూపాల్ రెడ్డి, భూపాల్ నగర్ గ్రామ అధ్యక్షులుగా నక్క కుమార్, బండారుపల్లి గ్రామ శాఖ అధ్యక్షులుగా సముద్రాల  వెంకటేష్, అబ్బాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులుగా ఉయ్యాలా రాజయ్య నియమితులయ్యారు.

ఈ కార్యక్రమం లో స్థానిక సర్పంచ్ లు యాకుబ్, రూప్సింగ్ కల్పనా, ఎంపీటీసీ లాలు, వైస్ ఎంపీపీ ఊర విజయ విష్ణువర్ధన్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు బాదం ప్రవీణ్, జిల్లా ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షులు పోరిక విజయం రామ్ నాయక్ జిల్లా నాయకులు పిండి రవి యాదవ్ బత్తోజు ద్రోణ చారి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కేశెట్టి కుటుంబారవు, జడ్పీకోప్షన్ మెంబెర్ రియాజ్ మీర్జా,మోహన్ పాలేపు శ్రీనివాస్, సత్యనారాయణరావు జిల్లా యువజన నాయకులు రేణుకుంట్ల సురేష్ తరుణ్ రెడ్డి చెన్న విజయ్,హాజర్ పాల్గొన్నారు.

Related posts

నేను బీసీ ల ఇంటి కోడల్ని

Bhavani

రిటైర్డ్ ఉద్యోగుల సంఘo సేవలు అభినందనీయం

Bhavani

కోర్టు ఆదేశాలు పాటించని ఐఏఎస్ లు ఇక జైలుకే

Satyam NEWS

Leave a Comment