38.2 C
Hyderabad
April 29, 2024 13: 18 PM
Slider రంగారెడ్డి

కరోనా కట్టడికి గిరిజన ప్రాంత ప్రజలు సహకరించాలి

#MLC Narayana Reddy

రంగారెడ్డి జిల్లా  కడ్తాల్ మండలం రావిచేడు గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న మద్దెల కుంట తండా లో గిరిజన ప్రజలకు నిత్యావసర సరుకులు  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత లాక్ డౌన్ సందర్భంగా ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్కు ధరించాలని స్వీయ నియంత్రణ పాటించాలని ఈ కరోనా కట్టడికి గిరిజన ప్రాంత ప్రజలు అందరూ సహకరించాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో స్థానిక మండల ఎంపిపి  కమ్లిమోతా నాయక్ , భాస్కర్ రెడ్డి  హనుమానాయక్ నరేష్ యాదగిరి శ్రీకాంత్ రెడ్డి ఇ వైస్ ఎంపీపీ ఆనంద్ సర్పంచ్ విట్టల్ అయ్య ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు డాక్టర్ శ్రీనివాస్ కర్తాల్ మండలాల తెరాస నేతలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆ జిల్లా కేంద్రంలో పొద్దున్నే ట్రాఫిక్ పోలీసుల‌కు ప‌ని…! అదేంటంటే…?

Satyam NEWS

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టండి

Satyam NEWS

ఒంటిగంట తర్వాత రోడ్లపై ఏ ఒక్కరూ సంచరించొద్దు…!

Satyam NEWS

Leave a Comment