28.7 C
Hyderabad
April 27, 2024 03: 56 AM
Slider నల్గొండ

పారదర్శకంగా కానిస్టేబుల్స్ బదిలీల ప్రక్రియ

#Nalgonda Police

కానిస్టేబుల్స్ బదిలీల ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు డిఐజి ఏ.వి. రంగనాధ్ అన్నారు.

నల్లగొండ జిల్లాలో దీర్ఘకాలంగా ఆయా పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి కౌన్సిలింగ్ విధానంలో బదిలీలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

కౌన్సిలింగ్ విధానం ద్వారా కానిస్టేబుల్స్ వారు కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేయడం ద్వారా మరింత సమర్ధవంతంగా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

నిర్దేశించిన ప్రకారం బదిలీల ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని రంగనాధ్ వివరించారు.

కౌన్సిలింగ్ ప్రక్రియలో అదనపు ఎస్పీ నర్మద, డిపిఓ ఏ.ఓ. మంజు భార్గవి, సూపరింటెండెంట్ అతుఖుర్ రెహమాన్, పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జయరాజ్, నాయకులు సోమయ్య తదితరులున్నారు.

Related posts

వివేకా హత్య కేసులో సీబీఐ పై ఫిర్యాదు చేసిన గంగాధర్ రెడ్డి

Satyam NEWS

కార్మిక,కర్షక,ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించాలి

Satyam NEWS

శబరిమల ఆలయం వద్ద 12 ఏళ్ల బాలికను అడ్డుకున్న పోలీసులు

Satyam NEWS

Leave a Comment