38.2 C
Hyderabad
April 29, 2024 22: 11 PM
Slider రంగారెడ్డి

రైలు ఢీకొని భార్యాభర్తలు మృతి

#adharcard

లింగంపల్లి రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుండి భార్యాభర్తలు వేరే ట్రైన్ దిగి ఒకటో ప్లాట్ఫారం కి పట్టాలు దాటుతుండగా శంకర్పల్లి నుండి సికింద్రాబాద్ వెళ్తున్న రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు వెనక వచ్చే రైలు గుర్తించలేక చనిపోయినట్టు రైల్వే పోలీసుల ప్రాథమిక వెల్లడించారు. మృతులు ఈస్ట్ గోదావరి జిల్లా ప్రాంతానికి చెందిన వారిగా రైల్వే పోలీసులు గుర్తించారు మిగతా సమాచారం తెలియాల్సి ఉంది. రైల్వే పోలీసులు CI శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

జగన్ కు లేఖ రాయండి: డ్రాఫ్ట్ లెటర్ ఇచ్చిన రఘురామ

Satyam NEWS

ఓవర్ యాక్షన్: కోటప్పకొండలో పోలీసుల తీరుపై అలిగిన ఈవో

Satyam NEWS

గొట్టిపాళ్లలో టీడీపీ కార్యకర్తలపై దాడులను ఖండించిన చంద్రబాబు

Bhavani

Leave a Comment