40.2 C
Hyderabad
April 29, 2024 16: 31 PM
Slider అనంతపురం

ట్రాజెడీ: కదిరి పున్నమి పండుగలో పెను విషాదం

kadiri festival

కదిరి పున్నమి పండగ లో విషాదం చోటు చేసుకున్నది. మదనపల్లె రూరల్ మండలం చీకిలబైలు సమీపంలోని‌ కదిరమ్మ చెరువులో ఈతకు వెళ్ళి ఇద్దరు చిన్నారులు మరణించారు. పండుగ సెలవు కావడంతో స్కూల్ వెళ్లకుండా  పోలం దగ్గరకు వెళ్ళి ఆడుకుంటూ సందీప్ కుమార్, గణేష్ అనే ఇద్దరు చెరువులో దిగారు.

చెరువులో ఈతకు దిగిన వీరికి ఈత రాకపోవడంతో మునిగి చనిపోయారు. సమీప ప్రజలు గుర్తించి వారిని బయటకు తీశారు. అప్పటికే వారిద్దరూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Related posts

చెకింగ్ చేస్తున్న పోలీసులపై దాడికి పాల్పడ్డ ఇద్దరి అరెస్టు

Satyam NEWS

ట్రాఫిక్ చలాన రాయితీ రాష్ట్రం అంతా అమలు

Sub Editor 2

వీసా ఎండ్ :శ్రీలంక లో ఏడుగురు భారతీయుల అరెస్టు

Satyam NEWS

Leave a Comment