29.7 C
Hyderabad
May 2, 2024 06: 27 AM
Slider ముఖ్యంశాలు

మహంకాళి గూడెం వద్ద కృష్ణానదిలో ఇద్దరు గల్లంతు

#krishna

కృష్ణ నదిలో స్నానానికి వెళ్ళి ఇద్దరు గల్లంతయారు. సూర్యపేట జిల్లా పాలకవీడు మండలం జాన్ పహాడ్ దర్గా దర్శనానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా వాసులు మహంకాళి గూడెం  పుష్కర్ ఘాటులో  స్థానానికి వెళ్లారు. వారిలో ఇద్దరు యువకులు  నీటిలో గల్లంతు అయ్యారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Related posts

కోరిన కోర్కెలు తీర్చే మల్దకల్ శ్రీ తిమ్మప్ప స్వామి బ్రహ్మోత్సవాలు 28 నుండి

Bhavani

కరోనా లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోలేమా?

Satyam NEWS

వరి పంట అడుగులో డీఏపీ నే వాడాలి

Satyam NEWS

Leave a Comment