కృష్ణ నదిలో స్నానానికి వెళ్ళి ఇద్దరు గల్లంతయారు. సూర్యపేట జిల్లా పాలకవీడు మండలం జాన్ పహాడ్ దర్గా దర్శనానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా వాసులు మహంకాళి గూడెం పుష్కర్ ఘాటులో స్థానానికి వెళ్లారు. వారిలో ఇద్దరు యువకులు నీటిలో గల్లంతు అయ్యారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
previous post