28.7 C
Hyderabad
April 27, 2024 06: 01 AM
Slider ముఖ్యంశాలు

రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ ఉద్యోగులు మృతి

#RoadAccident

ములుగు జిల్లా ములుగు మండలం పందికుంట క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఆర్టీసీ ఉద్యోగులు మృతి చెందారు.

నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ కంట్రోలర్ సదానందం, మహిళా కండక్టర్ సునీత ఉద్యోగరీత్యా నర్సంపేట డిపోకు వెళ్తుండగా పందికుంట క్రాస్ రోడ్డు వద్ద బైక్ పై వెళ్తుండగా వెనుకనుండి డీసిఎం ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Related posts

వైభవంగా రథోత్సవం:పురవీధుల్లో ఊరేగిన దేవదేవులు

Satyam NEWS

సంక్రాంతి సంబరాలు సంప్రదాయానికి ఆనవాలు

Bhavani

[Free Trial] Diabetes New Medicines Vitamin To Reduce Blood Sugar An Abnormally High Concentration Of Glucose In The Blood

Bhavani

Leave a Comment