ఉప్పల్ నియోజకవర్గం నుండి ఉప్పల్ ఎమ్మెల్యే బేతీ సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో 100 కార్లతో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభకు గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున ఉప్పల్ హెచ్ఎండిఏ లే అవుట్ భగయత్ నుండి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జేరిపోతుల ప్రభుదాస్, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు గడ్డం రవికుమార్, గరిక సుధాకర్, కాటపల్లీ రవీందర్ రెడ్డి,పిట్టల నరేష్, ఈరెల్లి రవీందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు సుడుగు మహేందర్ రెడ్డి, డప్పు గిరిబాబు, పల్ల కిరణ్ కుమార్ రెడ్డి,పల్లె నర్సింగరావు,వేముల సంతోష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిలు తాండ వాసుదేవ్ గౌడ్ ,కొరపాక అంజి కంచర్ల సోమిరెడ్డి, జెసిబి రాజు, మస్క సుధాకర్, మహిళలు షేర్ మణెమ్మ, అనిత రెడ్డి, శ్యామల జీనాథ్ బేగం, నలిని రెడ్డి, సరిత, స్వప్న, ధనలక్ష్మి, భాగ్య లక్ష్మి, టిఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.