26.2 C
Hyderabad
February 13, 2025 21: 36 PM
Slider ముఖ్యంశాలు

భోగి మంటలు వేసిన వెంకయ్యనాయుడు

venkaiah bhogi

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నేటి తెల్లవారుజామున భోగి వేడుకల్లో పాల్గొన్నారు. చెన్నైలో కుటుంబసభ్యులతో కలిసి భోగి మంటలు వేశారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంక్రాంతి రైతులకు సకల శుభాలు చేకూర్చాలన్నారు. భోగి పండుగ అంటే మంచిని ఆహ్వానించి చెడును వదిలి పెట్టడమని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. సంక్రాంతి అంటే పెద్దలను స్మరించుకుని వారు చూపిన మార్గాన్ని అనుసరించడమని పేర్కొన్నారు.

Related posts

అన్నదాతల సంక్షేమం, అభ్యున్నతే ధ్యేయంగా కొత్త చట్టాలు

Satyam NEWS

డేటింగ్ లో ఉన్న విజయ్ దేవరకొండ, రష్మిక?

Satyam NEWS

సొనాలికా ఆగ్రో సొల్యూషన్స్‌ ట్రాక్టర్‌, ఇంప్లిమెంట్స్‌ రెంటల్‌ యాప్‌ విడుదల

Satyam NEWS

Leave a Comment