40.2 C
Hyderabad
May 1, 2024 17: 50 PM
Slider ముఖ్యంశాలు

భోగి మంటలు వేసిన వెంకయ్యనాయుడు

venkaiah bhogi

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నేటి తెల్లవారుజామున భోగి వేడుకల్లో పాల్గొన్నారు. చెన్నైలో కుటుంబసభ్యులతో కలిసి భోగి మంటలు వేశారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంక్రాంతి రైతులకు సకల శుభాలు చేకూర్చాలన్నారు. భోగి పండుగ అంటే మంచిని ఆహ్వానించి చెడును వదిలి పెట్టడమని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. సంక్రాంతి అంటే పెద్దలను స్మరించుకుని వారు చూపిన మార్గాన్ని అనుసరించడమని పేర్కొన్నారు.

Related posts

అన్ని అసెంబ్లీల నుంచి తప్పుకున్న ఇమ్రాన్ ఖాన్ పార్టీ

Satyam NEWS

రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ఆపాలి

Satyam NEWS

కోన శ్రీనివాస రావుకు ఆంధ్ర సేవా రత్న అవార్డు బహూకరణ

Satyam NEWS

Leave a Comment