సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్ ఆధ్వర్యంలో విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసిన రైతుల పక్షపాతి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన, మాజీ మున్సిపల్ చైర్మన్ జక్కుల వెంకయ్య, దొంతగాని శ్రీనివాస్ గౌడ్,మరియు సోమగాని ప్రదీప్, ఎడ్ల విజయ్, వీర్లపాటి భాస్కర్ పాల్గొన్నారు.
ఇంకా, దొంగరి వీరారెడ్డి, శిల్పా శ్రీను, కొండేటి శీను, గోరంటి వెంకన్న, రామలక్ష్మమ్మ, రత్న శ్రీ, దీప, నాగమణి, జయలక్ష్మి,స్వప్న, జనిగ సందీప్, పద్మ, జలెంద్రుడు,పానకాలు లింగయ్య ,గోవిందరావు ,నాగరాజు,ఉపేందర్ ,నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.