బిచ్కుంద మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వెళ్లే రహదారి పక్కన పల్లె ప్రగతి కార్యక్రమంలో నాటిన మొక్కలకు ప్రతి శుక్రవారం నీరు పోసే కార్యక్రమం కొనసాగుతున్నది. ఇందులో భాగంగా ఎంపిపి అశోక్ పటేల్ మొక్కలకు నేడు నీరు పోశారు.
ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధికారి మహబూబ్ బిచ్కుంద పంచాయతీ కార్యదర్శి రజనీకాంత్ రెడ్డి మాజీ జడ్పిటిసి సాయిరామ్ మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు రాజు తెరాస అధ్యక్షులు వెంకట్రావ్ దేశాయి తో పాటు ఉపాధి కూలీలు ఉన్నారు మొక్కలను నీరు పోశారు.