38.2 C
Hyderabad
April 29, 2024 13: 29 PM
Slider నిజామాబాద్

సేవ్ ట్రీ: బిచ్కుందలో వాటరింగ్ డే

water day

బిచ్కుంద మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వెళ్లే రహదారి పక్కన పల్లె ప్రగతి కార్యక్రమంలో నాటిన మొక్కలకు ప్రతి శుక్రవారం నీరు పోసే కార్యక్రమం కొనసాగుతున్నది. ఇందులో భాగంగా ఎంపిపి అశోక్ పటేల్ మొక్కలకు నేడు నీరు పోశారు.

ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధికారి మహబూబ్ బిచ్కుంద పంచాయతీ కార్యదర్శి రజనీకాంత్ రెడ్డి  మాజీ జడ్పిటిసి సాయిరామ్ మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు రాజు తెరాస అధ్యక్షులు వెంకట్రావ్ దేశాయి తో పాటు ఉపాధి కూలీలు ఉన్నారు మొక్కలను నీరు పోశారు.

Related posts

ఛారిటీ: నిరుపేద కుటుంబాలకు పెళ్లి కానుక

Satyam NEWS

ఘోర రోడ్డు ప్ర‌మాదంలో ఆరుగురు మృతి

Sub Editor

వసూళ్లకు పాల్పడిన విద్యుత్ లైన్ మెన్ సస్పెన్షన్

Satyam NEWS

Leave a Comment