29.7 C
Hyderabad
May 1, 2024 07: 48 AM
Slider కడప

పోలీసుల ముందే ఎంపిటిసి అభ్యర్ధిపై వైసిపి దాడి

ycp attack 11

కడప జిల్లా రాయచోటి నియోజక వర్గం చిన్నమండం లో ఎంపిటిసి అభ్యర్థి గోరంట్ల నాగరత్నమ్మ పై వైసీపీ నాయకులు దాడి చేశారు. ఆమె చేతిలోని నామినేషన్ పత్రాలను లాక్కుని వైసిపి నాయకులు చించేశారు. ఇదంతా జరుగుతున్నా కూడా అక్కడే ఉన్న పోలీసులు చోద్యం చూస్తూ నిలబడ్డారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ మొత్తం సంఘటనపై టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస రెడ్డి జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశారు.

Related posts

రంగనాయక సాగర్ మూడవ పంపు ప్రారంభం

Satyam NEWS

9న రామ‌తీర్దం పై మత కమిటీ సమావేశం

Satyam NEWS

స్వచ్ఛత ర్యాంకింగ్ లో నెంబర్ -1 గా కే ఎల్ డీమ్డ్ యూనివర్సిటీ

Satyam NEWS

Leave a Comment