కడప జిల్లా రాయచోటి నియోజక వర్గం చిన్నమండం లో ఎంపిటిసి అభ్యర్థి గోరంట్ల నాగరత్నమ్మ పై వైసీపీ నాయకులు దాడి చేశారు. ఆమె చేతిలోని నామినేషన్ పత్రాలను లాక్కుని వైసిపి నాయకులు చించేశారు. ఇదంతా జరుగుతున్నా కూడా అక్కడే ఉన్న పోలీసులు చోద్యం చూస్తూ నిలబడ్డారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ మొత్తం సంఘటనపై టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస రెడ్డి జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశారు.
previous post