31.2 C
Hyderabad
May 11, 2024 23: 25 PM
Slider గుంటూరు

బార్ అసోసియేషన్ ఎన్నికల్లో వైసీపీకి పరాజయం

#barassociation

పల్నాడు జిల్లా నరసరావుపేట బార్ అసోసియేషన్ ఎన్నికలలో వైసీపీ మద్దతు దారులకు షాక్ తగిలింది. వైసీపీ లీగల్ సెల్ న్యాయవాది గాలి జయప్రకాష్ ఈ ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడుగా మెదరమెట్ల నాగేశ్వరరావు గెలుపొందారు. నాగేశ్వరరావు టీడీపీ లీగల్ సెల్ మెంబెర్ గా ఉన్నారు. బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలుగా టి.అమూల్య,కార్యదర్శిగా అబ్బూరి ఏడుకొండలు గెలుపొందారు. నాగేశ్వరరావు గెలుపు పట్ల నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు,టీడీపీ లీగల్ సెల్ అభినందనలు తెలిపింది.

Related posts

పాత రామంతపూర్ లో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం

Satyam NEWS

నిరవధిక సమ్మెకు సిద్ధమౌతున్న విద్యుత్ ఉద్యోగులు

Satyam NEWS

వరద ముంపు గ్రామంలో పర్యటించిన మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే అరూరి

Bhavani

Leave a Comment