29.7 C
Hyderabad
April 29, 2024 08: 42 AM
Slider సినిమా

ఒన్ మీడియా ఎంటర్టైన్మెంట్ లో యూత్ ఫుల్ లవ్ స్టోరీ ప్రారంభం

#Media Entertainment

ఒన్ మీడియా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 5 గా తెరకెక్కుతున్న సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. లోకేష్ ముత్తుముల , దీపికా వేమిరెడ్డి హీరో హీరోయిన్లుగా పార్థు రెడ్డి నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమాకు జానీ బాషా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి కారే సతీష్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నిర్మాత సుధాకర్ రెడ్డి, దర్శకుడు విశ్వంభర రెడ్డి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

యూత్ ఫుల్ లవ్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా హైదరాబాద్, వైజాగ్, అరకు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకోనుంది. త్వరలో చిత్ర టైటిల్ ను యూనిట్ అధికారికంగా ప్రకటించబోతున్నారు.ఇప్పుడున్న పరిస్థితుల్లో కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఏ సినిమాను అయినా ఆదరిస్తున్నారు. అందరికి కనెక్ట్ అయ్యే విధంగా మేము ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాము. దర్శకుడు జానీ బాషా చెప్పిన పాయింట్ యూనిక్ గా ఉంది, త్వరలో పూర్తి వివరాలు తెలుపుతామని నిర్మాత పార్థు రెడ్డి తెలిపారు.

Related posts

ఎల్లో మీడియా ద్వారా బాబు జగన్ పాలనను అప్రతిష్ట చేస్తున్నారు

Satyam NEWS

కాకతీయ వర్సిటీలో సావిత్రిబాయి ఫూలే 192వ జయంతి

Bhavani

అయ్యప్ప స్వాములకు అన్న సమారాధన సత్రం

Satyam NEWS

Leave a Comment