32.7 C
Hyderabad
April 27, 2024 02: 55 AM
Slider జాతీయం

ఐసోలేషన్: వూహాన్ నుంచి వచ్చిన 112 మంది

Airindia flight

ఎట్టకేలకు కరోనా వైరస్ పీడిత చైనా నుంచి 112 మందికి విముక్తి కలిగించి భారత్ తీసుకువచ్చారు. వీరంతా వూహాన్ నగరంలో ఉండేవారు కాగా వీరిలో 76 మంది భారతీయులు కాగా 36 మంది వివిధ దేశాలకు చెందిన వారు. వీరిని భారత్ తీసుకువచ్చి వైద్యం చేయించి పంపుతారు.

సీ17 విమానంలో భారత్ నుంచి 15 టన్నుల బరువైన మాస్కులు, ఇతర వైద్య సామాగ్రిని చైనా తీసుకెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు చైనాలో చిక్కుకున్న వారిని తీసుకొచ్చారు. వీరిలో కర్నూలుకు చెందిన జ్యోతి, శ్రీకాకుళం‌కి చెందిన సాయి కూడా ఉన్నారని సమాచారం. వీరందర్నీ చావ్లాలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డుల్లో 14 రోజులపాటు పర్యవేక్షణలో ఉంచనున్నారు.

Related posts

పి ఆర్ టి యు ఆధ్వర్యంలో ములుగు కలెక్టరేట్ ఎదుట ధర్నా

Satyam NEWS

అలనాటి బాలీవుడ్ హీరో రిషి కపూర్ ఇకలేరు

Satyam NEWS

వాట్స్ యాప్ గ్రూప్ అడ్మిన్ లకు కమలాసన్ రెడ్డి హెచ్చరిక

Satyam NEWS

Leave a Comment