32.7 C
Hyderabad
April 27, 2024 02: 14 AM
Slider జాతీయం ముఖ్యంశాలు

నష్టపోయిన కేరళ రైతుల్ని ఆదుకోండి

rahulgandhi

వరదలతో కేరళ రైతులు తీవ్రంగా నష్టపోయారని అందువల్ల చెల్లించాల్సిన లోన్ ల గడువును పెంచాలని RBI గవర్నర్ కు కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ లేఖ రాశారు. కేరళ రైతు రుణాల చెల్లింపుపై ఉన్న మారటోరియంను పొడిగించాలని ఆయన తన లేఖలో కొరారు. గతేడాది, ఈ ఏడాది వరుసగా కేరళను వరదలు కుదిపేసిన విషయం రిజర్వుబ్యాంకు గవర్నర్ శక్తికాంతదాస్ దృష్టికి ఆయన తీసుకెళ్లారు. వందేళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో వరదలు గతేడాది కేరళను ముంచాయని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. వరుసగా రెండేళ్లపాటు వచ్చిన వరదల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని, అందుకే డిసెంబర్ వరకు మారటోరియం గడువు పెంచాలని రాహుల్ కోరారు.

Related posts

నారాయణ…. నారాయణ… కాషాయ కమ్యూనిస్టు

Satyam NEWS

గుండె ఆపరేషన్ కి సహాయం చేసిన మనం చారిటబుల్ ట్రస్ట్

Satyam NEWS

అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా మహిళామణులకు సన్మానం

Satyam NEWS

Leave a Comment