26.7 C
Hyderabad
April 27, 2024 09: 12 AM
Slider ముఖ్యంశాలు

మెర్సిలెస్ మదర్: ముగ్గురు ఆడ పిల్లల్ని చంపిన తల్లి

daughters

అనంతపురం జిల్లా పుట్టపర్తి మునిసిపాలిటిలో ఘోరం జరిగింది. కన్న తల్లి ముగ్గురు పిల్లల్ని చింపేసిన దారుణం ఇది. ఆర్ధిక సమస్యల కారణంగా ముగ్గురు ఆడపిల్లలను ఆ తల్లి చంపేసింది. ముగ్గురు పిల్లల్ని చింపేసిన తర్వాత తను కూడా ఆత్మహత్య చేసుకోబోయింది.

పుట్టపర్తి మునిసిపాలిటిలోని పెద్ద కమ్మవారి పల్లి దొమ్మరి గుడిసెలో ఈ దారుణ సంఘటన జరిగింది. ముక్కు పచ్చలారని ముగ్గురు ఆడ పిల్లలు ఎనిమిదేళ్ల భవ్య, భార్గవి, ఏడేళ్ల చందన తల్లి చేసిన ఘాతుకంలో మరణించారు. వారిని ఆ తల్లి అక్కడి బావిలోకి తోసేసింది. తల్లి అరుణ ఆ తర్వాత ఆత్మహత్యాయత్నం చేసుకుంది. అయితే స్థానికులు తల్లిని కాపాడారు.

Related posts

కొత్త ఎస్పీ’స్పందన’ నిర్వహణ..ఒకేసారి 32 ఫిర్యాదులు స్వీకరణ..!

Satyam NEWS

నిరు పేదల కడుపు కొడుతున్న రేషన్ మాఫియా

Satyam NEWS

టీడీపీ నారీ దీక్ష‌ దేనికి?: వైఎస్ఆర్సీపీ ఉత్త‌రాంద్ర కన్వీన‌ర్,ఎమ్మెల్యే స్వామి సూటి ప్రశ్న‌

Satyam NEWS

Leave a Comment