40.2 C
Hyderabad
April 26, 2024 12: 08 PM
Slider ఆధ్యాత్మికం

శ్రీశైలం దేవస్థానానికి మహాశివరాత్రి ఆదాయం రూ. 4 కోట్లు

srisailam-gopuram

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో శ్రీశైలం వచ్చిన భక్తులు సమర్పించిన హుండీ కానుకల లెక్కింపు పూర్తి అయింది. దేవస్థాన కల్యాణ మండపంలో ఈ హుండీ కానుకలను లెక్కించారు. ఈ నెల 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రూ.3,97,80,828 ఆదాయం వచ్చిందని దేవస్థాన కార్యనిర్వహణాధికారి కేఎస్‌ రామరావు తెలిపారు. 

Related posts

మృతుని కుటుంబ సభ్యులకు పరామర్శ: 25 కేజీల బియ్యం అందజేత

Satyam NEWS

కంటి వెలుగు ప్రగతికి వెలుగు: కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్

Satyam NEWS

మన  ఘన  వారసత్వం

Satyam NEWS

Leave a Comment