26.2 C
Hyderabad
February 13, 2025 22: 25 PM
Slider తెలంగాణ

ఇలాంటి పోలీసుల్ని పెట్టుకుని ప్రభుత్వ పెద్దలు నీతులు చెబితే ఎలా?

acb police

లంచం తీసుకుంటూ ఓ కానిస్టేబుల్‌ అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. గంభీరావుపేట కానిస్టేబుల్‌ కనకరాజ్‌ రూ. 10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఇసుక మామూళ్లు తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. సీఐ, ఎస్‌ఐ చెబితేనే డబ్బు తీసుకున్నట్లు తెలపడంతో ఏసీబీ అధికారులు సీఐ, ఎస్‌ఐను విచారించారు. అనంతరం సీఐ లింగమూర్తి, ఎస్‌ఐ అనిల్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Related posts

సంక్రమణ వేళ-సంక్రాంతి హేల

Satyam NEWS

విజ‌య‌నగ‌రం జిల్లా పోలీసుకు ఎల‌క్షన్ క‌మీష‌న‌ర్ కితాబు

Satyam NEWS

పొలిటికల్ సినిమా: ‘‘మా’’ చుట్టూ అల్లుకున్న రాజకీయం

Satyam NEWS

Leave a Comment