40.2 C
Hyderabad
April 29, 2024 15: 05 PM
Slider తెలంగాణ

ఇలాంటి పోలీసుల్ని పెట్టుకుని ప్రభుత్వ పెద్దలు నీతులు చెబితే ఎలా?

acb police

లంచం తీసుకుంటూ ఓ కానిస్టేబుల్‌ అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. గంభీరావుపేట కానిస్టేబుల్‌ కనకరాజ్‌ రూ. 10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఇసుక మామూళ్లు తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. సీఐ, ఎస్‌ఐ చెబితేనే డబ్బు తీసుకున్నట్లు తెలపడంతో ఏసీబీ అధికారులు సీఐ, ఎస్‌ఐను విచారించారు. అనంతరం సీఐ లింగమూర్తి, ఎస్‌ఐ అనిల్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Related posts

నెల్లూరు రంగనాయకల పేట లో ఉగాది ఉత్సవాలు

Satyam NEWS

అక్షర బ్రహ్మకు అక్షరాంజలి

Satyam NEWS

ఎటు గాలి కొడితే అటు ఎగురుతున్న టీఆర్ఎస్ జెండా

Satyam NEWS

Leave a Comment