యాంటీ కరప్షన్: మునిసిపాలిటీలలో చెత్త దులిపిన ఏసిబి
తొలిరోజు ముగిసిన రాష్ట్రవ్యాప్త మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ దాడులు జరిగాయి. వాటి వివరాలను ఏసీబీ డీజీ పీయస్ఆర్ ఆంజనేయులు ఒక ప్రకటనలో వెల్లడించారు. 13 జిల్లాలలో 14 టీములుగా 100...