40.2 C
Hyderabad
April 26, 2024 11: 07 AM
Slider కరీంనగర్

జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం..

Accident

నలుగురు మృతి కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగివున్న లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో ముగ్గురి పరిస్థితి విషయంగా ఉండడంతో వారిని హుటాహుటీన స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరంతా మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

వ‌రి కొనుగోలు కేంద్రం ప్రారంభం

Sub Editor

అక్రమ సంబంధం పర్యవసానంగా వివాహితపై విచక్షణారహిత దాడి

Satyam NEWS

విజయనగరం పైడితల్లి టెంపుల్ వద్ద కారు ప్రమాదం

Satyam NEWS

Leave a Comment