37.2 C
Hyderabad
April 26, 2024 21: 36 PM
Slider హైదరాబాద్

పోలియో చుక్కలు వేయించడం అందరి బాధ్యత

#mahendar

పోలియోను తరిమి కొట్టడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని ఖైరతాబాద్ కు చెందిన ప్రజా నాయకుడు ఎం.మహేందర్ బాబు అన్నారు. ఈ రోజు ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మహాభారత్ నగర్ కమిటీ హాల్లో చిన్నపిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎం.మహేందర్ బాబు పాల్గొన్నారు. అప్పుడే పుట్టిన పిల్లా నుంచి 5 సంవత్సరాలలోపు పిల్లలకు మర్చిపోకుండా పోలియో చుక్కలు వేయించాలని ఆయన ఈ సందర్భంగా తల్లిదండ్రులను కోరారు. పోలియో డ్రాప్స్ వేయించడం సమాజం పట్ల బాధ్యత నిర్వర్తించడం లాంటిదని ఆయన అన్నారు.

Related posts

మోడీ అడుగుజాడల్లో నడుస్తున్న జగన్ రెడ్డి

Satyam NEWS

మెట్రో కారిడార్ ను పరిశీలించిన సిటీ నేతలు

Satyam NEWS

యుద్ధం కారణంగా అలమటిస్తున్న దేశాలకు ఆహార పదార్ధాలు ఇస్తాం

Satyam NEWS

Leave a Comment