29.7 C
Hyderabad
April 29, 2024 07: 43 AM
Slider గుంటూరు

పెనుమాకలో రైతుల నిరసన దీక్ష

#SaveAmaravati

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామములో అమరావతి రాజధాని పెనుమాక ఐకాస ఆధ్వర్యంలో అమరావతి రైతుల నిరసన దీక్ష 314 వ రోజు సోమవారం నిర్వహించారు.

మూడు  రాజధానుల కు వ్యతిరేకంగా, ఒకే రాజధాని అమరావతి  అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని పెనుమాక గ్రామ బొడ్డురాయి సెంటర్ వద్ద నినదించారు.

ఈ నిరసన కార్యక్రమంలో రైతులు, కళ్ళం రాజశేఖర రెడ్డి, పఠాన్ జానీ ఖాన్ పలగాని సాంబశివరావు, గుంటక సాంబిరెడ్డి, మన్నవ వెంకటేశ్వరరావు,ముప్పేర మాణిక్యాలరావు,

షేక్ సాబ్ జాన్, ముప్పేర సుబ్బారావు, కళ్ళం బ్రహ్మారెడ్డి,మన్నవ కృష్ణారావు  తదితర రైతులు పాల్గొన్నారు

Related posts

అమ్మవారి ఆశీస్సులతో  ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలి

Satyam NEWS

జాతీయ రహదారిపై ప్రమాదంలో మహిళ మృతి

Satyam NEWS

వైజాగ్ ఎలర్ట్: అల్లిపురాన్ని జల్లెడపడుతున్న సిబ్బంది

Satyam NEWS

Leave a Comment