గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామములో అమరావతి రాజధాని పెనుమాక ఐకాస ఆధ్వర్యంలో అమరావతి రైతుల నిరసన దీక్ష 314 వ రోజు సోమవారం నిర్వహించారు.
మూడు రాజధానుల కు వ్యతిరేకంగా, ఒకే రాజధాని అమరావతి అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని పెనుమాక గ్రామ బొడ్డురాయి సెంటర్ వద్ద నినదించారు.
ఈ నిరసన కార్యక్రమంలో రైతులు, కళ్ళం రాజశేఖర రెడ్డి, పఠాన్ జానీ ఖాన్ పలగాని సాంబశివరావు, గుంటక సాంబిరెడ్డి, మన్నవ వెంకటేశ్వరరావు,ముప్పేర మాణిక్యాలరావు,
షేక్ సాబ్ జాన్, ముప్పేర సుబ్బారావు, కళ్ళం బ్రహ్మారెడ్డి,మన్నవ కృష్ణారావు తదితర రైతులు పాల్గొన్నారు