42.2 C
Hyderabad
April 26, 2024 16: 56 PM
Slider తెలంగాణ ముఖ్యంశాలు

రాలిపోయిన మరో ఆర్టీసీ కార్మిక కుసుమం

rtc worker 19

వరంగల్ గ్రామీణ నర్సంపేట ఆర్టీసి డిపోలో పనిచేస్తున్న డ్రైవర్ యాకూబ్ పాష గుండెపోటుకు గురై వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. జఫర్ ఘడ్ మండల కేంద్రానికి చెందిన యాకూబ్ పాష నర్సంపేట డిపోలో పని చేస్తూ చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి లో నివాసముంటున్నాడు. సమ్మె నేపద్యంలో ఉద్యోగం  ఉంటుందో లేదో   అని మధనపడుతూ గుండెపోటుకు గురయ్యాడని ఆయనను చికిత్స కోసం ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడని తోటి కార్మికులు తెలిపారు.

Related posts

ఎనాలసిస్: కుట్ర, కుతంత్రాలతో కుళ్లుతున్న చైనా

Satyam NEWS

2023 డిసెంబరుకు రామాలయ నిర్మాణం పూర్తి

Murali Krishna

సామాజిక బాధ్యత గుర్తుచేసేందుకు 555 కిలోమీటర్ల నడక

Satyam NEWS

Leave a Comment