30.2 C
Hyderabad
April 27, 2025 19: 47 PM
Slider చిత్తూరు

గంగాధర నెల్లూరులో నంది విగ్రహంపై పైశాచిక దాడి

#AttackOnTemple

చిత్తూరు జిల్లా గంగధర నెల్లూరులో దేవాలయంపై దాడి జరిగింది.

తాజాగా ఉపముఖ్యమంత్రి  కె.నారాయణస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలోని ఆగరమంగలం ఆలయంలో నంది విగ్రహాన్ని అగంతకులు ధ్వంసం చేసారు.

అంతర్వేది రథం దగ్ధం ఘటన తరవాత వరుస ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాలపై జరుగుతున్న దాడుల సంఘటనలు కలకలం రేపుతున్నాయి.

నంది విగ్రహాన్ని ఖండఖండాలుగా పగలగొట్టారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు.

 మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఎవరైనా చేశారా? ఆకతాయిల పనా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Related posts

ఆందోళన వద్దు, అప్రమత్తంగా ఉందాం: మంత్రి హరీష్ రావు

Satyam NEWS

స్కూళ్ల రూపురేఖలు మార్చేందుకు చర్యలు

Satyam NEWS

రాజంపేట జనసేన నేతల గుడ్ మార్నింగ్ సీఎం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!