27.7 C
Hyderabad
April 26, 2024 06: 12 AM
Slider ఆంధ్రప్రదేశ్

ఏపి క్యాబినెట్ సమావేశం 11వ తేదీన

#YSJaganmohanReddy

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ఈ నెల 11న జరగనుంది. ముందుగా ఈ నెల 5న నిర్వహించాలని అనుకున్నా సచివాలయ ప్రాంగణంలో కరోనా వ్యాధి విజృంభిస్తున్నందున కుదరలేదు. దాంతో 11న ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది.

సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఈ నేపథ్యంలో 9వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు ప్రభుత్వ శాఖలు తమ విభాగాలకు సంబంధించిన ప్రతిపాదిత అంశాలను పంపాల్సిందిగా సీఎస్ కార్యాలయం కోరింది.

Related posts

ట్రాజెడీ: రాజధాని కోసం ఆగిన మరో గుండె

Satyam NEWS

దివ్య దీపావళి

Satyam NEWS

రోడ్డుకు రంధ్రం వాహనాల రాకపోకల బంద్

Satyam NEWS

Leave a Comment