అమరావతి రాజధానిలో భూములు కొనుగోలు అమ్మకాలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబునాయుడి పై కేసు నమోదు చేశారు.
41 CRPC కింద ఆయనకు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ లో ఆయన నివాసానికి ఏపి సిఐడి అధికారులు వెళ్లారు.
విచారణకు హాజరు కావాల్సిందిగా ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. రెండు బృందాలు హైదరాబాద్ వచ్చిన సిఐడి అధికారులు ఆయనకు నోటీసు జారీ చేశారు.
41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చామని సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తెలిపారు.