32.7 C
Hyderabad
April 27, 2024 00: 18 AM
Slider ప్రత్యేకం

టీడీపీ నేత చంద్రబాబుకి ఏపీ సిఐడి నోటీసులు

#Chandrababu Naidu

అమరావతి రాజధానిలో భూములు కొనుగోలు అమ్మకాలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబునాయుడి పై కేసు నమోదు చేశారు.

41 CRPC  కింద ఆయనకు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ లో ఆయన నివాసానికి ఏపి సిఐడి అధికారులు వెళ్లారు.

విచారణకు హాజరు కావాల్సిందిగా ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. రెండు బృందాలు హైదరాబాద్ వచ్చిన సిఐడి అధికారులు ఆయనకు నోటీసు జారీ చేశారు.

41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చామని సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తెలిపారు.

Related posts

నాణ్యమైన వంగడాలు రైతులకు అందించాలి

Satyam NEWS

విద్య‌ల న‌గరంలో ఘ‌నంగా 75వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు

Satyam NEWS

రామమందిర నిర్మాణం లో మనందరం భాగస్వామ్యులవుదాం

Satyam NEWS

Leave a Comment