26.2 C
Hyderabad
September 23, 2023 11: 08 AM
Slider ఆంధ్రప్రదేశ్

బోటు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన జగన్

pjimage (16)

ఆంధ్రప్రదేశ్ లోని దేవిపట్నం వద్ద గోదావరిలో లాంచీ ప్రమాద ఘటన జరిగిన ప్రదేశాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హెలికాప్టర్ నుంచి చూశారు. సోమవారం ఉదయం తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లారు.  లాంచీ ప్రమాదం జరిగిన కచ్చులూరు ప్రాంతాన్ని రెస్క్యూ ఆపరేషన్‌ ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం రాజమండ్రి ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు. ముఖ్యమంత్రి వెంట హోం మంత్రి మేకతోటి సుచరిత కూడా ఉన్నారు.

Related posts

తాడ్వాయి రేంజ్ ఆఫీస్ లో వన్యప్రాణి వారోత్సవాలు

Satyam NEWS

కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్‌!

Sub Editor

మిర్చి రైతు కన్నీళ్లు

Murali Krishna

Leave a Comment

error: Content is protected !!