39.2 C
Hyderabad
April 30, 2024 19: 05 PM
Slider గుంటూరు

ఆరు నెలలకే అస్తవ్యస్తంగా మారిన జగన్ పాలన

vinukonda

వినుకొండ పట్టణంలో గోగినేని కళ్యాణ మండపంలో ఏర్పాటుచేసిన వినుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వినుకొండ నియోజకవర్గ ఇన్చార్జ్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ ఆరు నెలలకే జగన్ పరిపాలన అస్తవ్యస్తంగా ఉందని పేదవాళ్లు నాలుగేళ్లు నోట్లోకి పోవటంలేదని ఇలాంటి పాలన మరెన్నో రోజులు కొనసాగదని తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్లులు ఇవ్వకపోవడం దారుణమని పనిచేసిన వారికి న్యాయం జరిగేలా చూస్తామని న్యాయం జరగకపోతే కోర్టును ఆశ్రయిస్తామని అన్నారు.

Related posts

పర్యావరణాన్ని కాపాడుకుందాం కలిసి రండి

Satyam NEWS

అవినీతి పుట్ట వాలంటీర్ వ్యవస్థ: ఈ మాట అన్నది మనం కాదు

Satyam NEWS

సిబిఐటి కళాశాల లో ఘనం గా ప్రపంచ పర్యావరణ దినోత్సవం

Satyam NEWS

Leave a Comment