37.2 C
Hyderabad
May 2, 2024 12: 28 PM
Slider శ్రీకాకుళం

రావివలస మల్లికార్జునుడిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి

#DharmanaKrishnadas

శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో రావివలసలోని ఎండల మల్లికార్జున స్వామి వారిని రాష్ట్ర డిప్యూటీ సీఎం, రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన క్రిష్ణదాస్ నేడు దర్శించుకున్నారు.

ఆయన తో బాటు కేంద్ర మాజీ మంత్రి, జిల్లా వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కిల్లి కృపారాణి, ఆంధ్ర ప్రదేశ్ తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, కళింగ కార్పోరేషన్ చైర్మన్ పేరాడ తిలక్, శిమ్మ రాజశేఖర్ శ్రీకాకుళం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Related posts

బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలో అయ్యప్ప మహపడిపూజ

Satyam NEWS

వనపర్తి నమ్మ చెరువు కట్ట ఆక్రమణకు  గురి కాకుండా కాపాడాలి 

Bhavani

కేసీఆర్ ప్రభుత్వంపై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం

Satyam NEWS

Leave a Comment