విజయనగరం జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్లో ఆగస్టు 15న నిర్వహించనున్న 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా రెవెన్యూ, పోలీసు,అనుబంధ శాఖల సమన్వయంతో చేపడుతున్న ఏర్పాట్లు, స్టాల్స్, శకటాలు, స్టేజ్ అలంకరణ, ముఖ్య అతిథులు కూర్చొనే వేదిక, భద్రత ఏర్పాట్లను జిల్లా కలెక్టరు ఎస్.నాగలక్ష్మి, జిల్లా ఎస్పీ ఎం.దీపిక, జాయింట్ కలెక్టరు కె. మయూర్ అశోక్, ఐఎఎస్ మరియు ఇతర ముఖ్య అధికారులు పర్యవేక్షించి, అధికారులకు పలు సూచనలు చేశారు.
previous post