30.7 C
Hyderabad
May 5, 2024 03: 17 AM

Author : Satyam NEWS

29119 Posts - 23 Comments
Slider ముఖ్యంశాలు

మోడీ విధానాలకు నిరసనగా టీయుడబ్ల్యుజె ధర్నా

Satyam NEWS
కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల, కార్మికుల వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయు) పిలుపు మేరకు దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా నేడు విద్యానగర్ లోని కేంద్ర కార్మిక శాఖ...
Slider తెలంగాణ

బొగత జలపాతం వద్దకు రావద్దు ప్లీజ్

Satyam NEWS
తెలంగాణ రాష్ట్రంలోని బొగత జలపాతం ఉగ్రరూపంతో ఉవ్వెత్తున ఎగసి పడుతూ ఉరకలెత్తుతోంది. ములుగు జిల్లా వాజీడు మండలం కోయవీరపురం సమీపంలో ఉన్న ఈ జలపాతం రాష్ట్రంలోని అతిపెద్ద రెండో జలపాతంగా గుర్తింపు సొంతం చేసుకుంది....
Slider జాతీయం

అమర్ నాథ్ యాత్రలో పాక్ కుట్ర… భగ్నం

Satyam NEWS
అమరనాథ్  యాత్ర ను భగ్నం చేసేందుకు పాకిస్తాన్ పెద్ద ఎత్తున కుట్ర పన్నినట్లు భారత ఆర్మీ వెల్లడించింది. జమ్ముకాశ్మీర్ లో భారీగా భద్రతా దళాలు మోహరించడం తో చాలా మందిలో అనుమానాలు వ్యక్తం అయ్యాయి....
Slider ముఖ్యంశాలు

ఆందోళన బాటలో మోజో టీవీ ఉద్యోగులు

Satyam NEWS
ఆవిర్భవించిన అనతి కాలంలోనే ప్రజాసమస్యలపై పోరాడుతూ ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న మోజో టీవీ యాజమాన్యం మారినప్పటి నుంచి కష్టాలు ఎదుర్కొంటున్నది. సంస్థ స్థాపించినప్పటినుంచి ఒకటవ తేదీన మధ్యాహ్నం లోపు జీతాలు వచ్చేవి, ఏ...
Slider ప్రపంచం

కాశ్మీర్ అంశంపై మళ్లీ ట్రంప్ వివాదం

Satyam NEWS
జమ్మూ కాశ్మీర్ వివాదంలో భారత్ పాకిస్తాన్ కోరుకుంటే తాను మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధమేనని అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్ అన్నారు. ట్రంప్ వ్యాఖ్యల్ని పాకిస్తాన్ స్వాగతించగా భారత్ తీవ్రంగా ఖండించింది. భారత్ పాకిస్తాన్ ద్వైపాక్షిక...
Slider జాతీయం

రామజన్మభూమి మధ్యవర్తిత్వం విఫలం

Satyam NEWS
అయోధ్య లోని రామ జన్మభూమి కేసుకు సంబంధించి మధ్యవర్తిత్వం విఫలమైనందున ఈ నెల 6 నుంచి కేసు విచారణను చేపట్టాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. మధ్యవర్తిత్వం నెరపిన ప్యానెల్ సభ్యుల రిపోర్టులు పరిశీలించిన అనంతరం సుప్రీంకోర్టు...
Slider ఆంధ్రప్రదేశ్ ముఖ్యంశాలు

చంద్రబాబుకు అమెరికాలో వైద్య పరీక్షలు

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమెరికాలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. యూఎస్ పర్యటనలో ఉన్న ఆయన మిన్నెసోట రాష్ట్రంలోని మేయో క్లినిక్‌లో టెస్టులు పూర్తి అయ్యాయి.జూలై 28న రాత్రి అమెరికా...
Slider ప్రపంచం

రవీష్ కుమార్ కు మెగసెసె అవార్డు

Satyam NEWS
ప్రతిష్ఠాత్మక రామన్‌ మెగసెసె అవార్డు ప్రముఖ జర్నలిస్టు రవీష్‌కుమార్‌ కు దక్కింది. ఈ ఏడాది ఈ అవార్డు మొత్తం ఐదుగురికి లభించింది. అందులో రవీష్‌కుమార్ ఒకరు. ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలో సెప్టెంబరు 9న ఈ...
Slider తెలంగాణ

సక్సెస్ సెల్ఫీకి ప్రిన్స్ సంతకం

Satyam NEWS
తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రభుత్వ కార్యదర్శి బుర్రా వెంకటేశం రచించిన” Selfie of Success ” పుస్తకం ఇప్పటికే దేశ, విదేశాలలో ఎంతో మంది పుస్తక ప్రియుల విశేష ఆదరణ పొంది అమెజాన్...
Slider సంపాదకీయం

అసలు విషయం ఆవిరి అవుతున్నది

Satyam NEWS
వి.జి. సిద్ధార్థ…ప్రభావశీల వ్యాపారవేత్త, వేలాది మందికి ఉపాధి కల్పించిన ఆలోచనాపరుడు, దక్షిణాది కాఫీకి బ్రాండ్ అంబాసిడర్… ఈ విషయాల్లో ఎలాంటి సందేహం లేదు. ఎవరికి వేరే అభిప్రాయం ఉండే అవకాశం కూడా లేదు. ఆయన...