28.7 C
Hyderabad
April 26, 2024 08: 00 AM
Slider జాతీయం

81 శాతం మెరుగైన ఫలితాన్నిచ్చిన కోవ్యాక్సిన్

#BharatBiotech

మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ లో భారత్ బయోటెక్ వారి కోవ్యాక్సిన్ 81 శాతం మెరుగైన ఫలితాలు చూపింది.

ఈ విషయాన్ని భారత్ బయోటెక్ నేడు వెల్లడించింది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ లో మొత్తం 25,800 మందిని వినియోగించారు.

దేశవ్యాప్తంగా చేసిన ఈ ప్రయోగంలో 81 శాతం మెరుగైన ఫలితాలను చూపించినట్లు కంపెనీ స్పష్టం చేసింది.

ఐసిఎంఆర్ తో కలిసి ఈ క్లినికల్ ట్రయల్స్ ను నిర్వహించినట్లు భారత్ బయోటెక్ వెల్లడించింది.

కరోనా నిర్మూలనలో తమ వ్యాక్సిన్ ఎంతో సమర్ధంగా పని చేస్తున్నట్లు వెల్లడి కావడం పట్ల భారత్ బయోటెక్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ యల్లా సంతోషం వ్యక్తం చేశారు.

Related posts

డ్యూటీ:కాన్వయ్ లో బాధితుడు ఆసుపత్రికి తరలింపు

Satyam NEWS

గెలిచాక ఇళ్ల నిర్మాణానికే మొదటి ప్రాధాన్యం

Satyam NEWS

అన్న‌కూటంతో ముగిసిన బంగారు అన్న‌పూర్ణ ద‌ర్శ‌నం

Satyam NEWS

Leave a Comment