40.2 C
Hyderabad
April 29, 2024 18: 29 PM
Slider ఖమ్మం

క్రికెట్ పోటీలను ప్రారంభించిన భట్టి విక్రమార్క

#batti

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఖమ్మం ఎన్ఎస్ యుఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీలను  సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రారంభించారు.  ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ  డిగ్రీ కళాశాల మైదానంలో క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుంటూ కరచాలనం చేశారు. క్రీడా పోటీలను నిర్వహిస్తున్న జిల్లా నాయకత్వాన్ని అభినందించారు.

Related posts

సిబిఐటి సిఎస్ఈ విద్యార్థుల ప్రతిభ

Satyam NEWS

కమిషన్ల కోసం కక్కుర్తి పడి ఏడుసార్లు విద్యుత్ ఛార్జిల పెంపు

Satyam NEWS

పేదింటి పెళ్ళికి భోజన సదుపాయం అందించిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

Satyam NEWS

Leave a Comment