27.7 C
Hyderabad
April 26, 2024 05: 45 AM
Slider ఆదిలాబాద్

స్నేహితుడి అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

#BothMLA

అదిలాబాద్ జిల్లా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ప్రాణస్నేహితుడు ఉపాధ్యాయుడు ప్రకాష్ గౌడ్ మరణించారు. ఎన్నో ఏళ్లు వీరిద్దరూ ఉపాధ్యాయ వృత్తిలో కలిసి ఉన్నారు.

తన ప్రాణ స్నేహితుడు చనిపోవడం పట్ల ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నేడు జరిగిన ఆయన అంత్యక్రియల్లో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పాల్గొన్నారు.

ఆయన వెంట ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న కూడా ఉన్నారు.

Related posts

జగన్ ప్రభుత్వంపై మరో కోర్టు ధిక్కార కేసు దాఖలు

Satyam NEWS

కాకాని రమణారెడ్డికి ఎంపీ ఆదాల శ్రద్ధాంజలి

Bhavani

రాజ్యాంగ హక్కుల కాలరాస్తే పుట్టగతులు ఉండవు

Bhavani

Leave a Comment