30.7 C
Hyderabad
April 29, 2024 04: 51 AM
Slider కడప

ప్రొటెస్టు: 24వ రోజుకు చేరిన ఎన్ఆర్ సి నిరసనలు

CAA rajampet

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా కడప జిల్లా రాజంపేట పట్టణంలో మైనారిటీల రిలే నిరాహార దీక్ష 24 వ రోజుకు చేరింది. ఆర్.అండ్.బి.బంగాళా వద్ద జరుగుతున్న ఈ నిరసన శిబిరం వద్దకు వివిధ రాజకీయ, స్వచ్చంద సంస్థలు,కుల సంఘాల ప్రతినిధులు తరలి వచ్చి సంఘీభావం తెలిపారు. ఈ సమావేశంలో సి.ఏ.ఏ, యనార్సీ బిల్లును వెంటనే ఉపసంహరించు కోవాలని వారు తీర్మానం చేసి,కేంద్రాన్ని డిమాండ్ చేశారు. వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ రిలే దీక్షలకు వైసీపీ మైనారిటీ నేత గుల్జార్ ఆధ్వర్యం వహించారు.

Related posts

బతుకమ్మ పండుగ వేడుకల్లో అంబర్ పేట్ ఎమ్మెల్యే

Satyam NEWS

వర్చువల్ గా 554 రైల్వే స్టేషన్ లను ప్రారంభించిన ప్రధాని

Satyam NEWS

ప్రజాసమస్యలు అధికారులకు పట్టవా..?: జనసేన ప్రశ్న

Satyam NEWS

Leave a Comment