40.2 C
Hyderabad
April 28, 2024 17: 47 PM
Slider మెదక్

కాల్వలోకి దూసుకెళ్లిన కారు: ఐదుగురి మృతి

#accident

సిద్ధిపేట జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి కెనాల్‌లోకి దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సిద్ధిపేట జిల్లాలోని జగదేపూర్ మండలం మునిగడప వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అటుగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడి కెనాల్ లోకి దూసుకెళ్లింది.

ఘటన జరిగిన సమయంలో కారులు ఆరుగురు ప్రయాణిస్తున్నారు. ఐదుగురు మృతి చెందగా,ఒకరికి పరిస్థితి విషమంగా ఉందని, ఆసుపత్రికి తరలించామని పోలీసులు వెల్లడించారు.

Related posts

నేరాల నియంత్రణకు పోలీస్ గస్తీ ముమ్మరం చేయండి

Satyam NEWS

హమ్మయ్య..అన్నట్లుగా జరిగిన పైడితల్లి అమ్మవారి దేవర ఉత్సవం…!

Satyam NEWS

గిరిజన రైతుల భూముల్లో అటవీ శాఖ అధికారుల దౌర్జన్యం

Satyam NEWS

Leave a Comment