కరోనా మూడో వేవ్ ను ఎదుర్కొనేందుకు వైద్యారోగ్య శాఖ పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ప్రజారోగ్య సంచాలకులు జి శ్రీనివాస రావు...
మహాత్మా జ్యోతిభాపూలే తెలంగాణ వెనుకబడిన వర్గాల సంక్షేమ గురుకుల సొసైటీ బోర్డు మీటింగ్ ఈరోజు మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన తన కార్యాలయంలో జరిగింది. బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం,...
మాన్సాప్ భూ ఆక్రమలపై తెలుగు దేశం పార్టీ ఆరోపణ దేశంలోఅదే ఏపీ రాష్ట్రంలో దొంగలు పడ్డారని…మరీ ముఖ్యంగా రాజధానిలో పెద్ద గజదొంగ ఉన్నారంటూ విజయనగరం తెలుగుదేశం పార్టీ తీవ్రంగా విమర్శించింది. ఎండోమెంట్ శాఖ కుచెందిన...
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఈ రోజు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం ఎవ్వరినీ వదిలి పెట్టకుండా వేధిస్తోందని ఆరోపించారు....
కోవిడ్ ను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు తీసుకుంటూ జర్నలిస్టులు విధులు నిర్వర్తించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్ రావు సూచించారు. బుధవారం నాడు కోకాపేట్ లోని తన నివాసంలో ఆయన...
పీఆర్టీయూ టీఎస్ నూతన సంవత్సర డైరీని ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. హైదరాబాద్ లోని ఆమె నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ కవిత నూతన సంవత్సర శుభాకాంక్షలు...
మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో తనకు ప్రాణహాని ఉన్నదని టీఆరెస్ కు చెందిన మహబూబ్ నగర్ లోని రాం నగర్ 43వ వార్డు కౌన్సిలర్ బూర్జు సుధాకర్ రెడ్డి హెచ్చార్సీలో...
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దారుణం జరిగింది. ఒక తమ్ముడు సొంత అక్కను అతి కిరాతకంగా పెట్రోల్ పోసి తగులపెట్టాడు. 54 సంవత్సరాల కోరుప్రోలు కుమారి ని ఆమె తమ్ముడు బొర్రా మోహన్ బాబు పెట్రోల్...
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేసారు. రాష్ట్రంలో ఉపాధ్యాయులు, కార్మికుల సమస్యలకై తన ఇంటి వద్దే జన జాగరణ ఉద్యమం చేపట్టారు. అయితే ప్రభుత్వం...
పిల్లలకు కొవిడ్ టీకా సోమవారం నుంచి ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను వైద్య ఆరోగ్యశాఖ శనివారం విడుదల చేసింది. మరోవైపు వ్యాక్సినేషన్ కోసం 15 నుంచి 18 ఏళ్లలోపు పిల్లల వివరాలను కొవిన్ పోర్టల్లో...