30.2 C
Hyderabad
May 13, 2024 15: 01 PM

Category : ముఖ్యంశాలు

Slider జాతీయం ముఖ్యంశాలు

నష్టపోయిన కేరళ రైతుల్ని ఆదుకోండి

Satyam NEWS
వరదలతో కేరళ రైతులు తీవ్రంగా నష్టపోయారని అందువల్ల చెల్లించాల్సిన లోన్ ల గడువును పెంచాలని RBI గవర్నర్ కు కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ లేఖ రాశారు. కేరళ రైతు రుణాల చెల్లింపుపై...
Slider జాతీయం ముఖ్యంశాలు

సమస్యలు సృష్టించం-పరిష్కరిస్తాం

Satyam NEWS
ఏ సమస్యను సృష్టించం. ఏ సమస్యను పెండింగ్ లో ఉంచం- అని ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు, త్రిపుల్ తలాక్ పై చట్టం విషయాలను...
Slider ముఖ్యంశాలు

ఆర్టికల్ 370 రద్దు కాశ్మీర్ మేలు కోసమే

Satyam NEWS
రాజ్యంగంలోని 370 అధికారణ రద్దుతో జమ్మూ కాశ్మీర్, లద్దాక్ ప్రజలకు ఎనలేని మేలుకలుగుతుందని భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. 73వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు....
Slider ఆంధ్రప్రదేశ్ ముఖ్యంశాలు

నిండుకుండల్లా మారిన అన్ని జలాశయాలు

Satyam NEWS
జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల- రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమైన జలాశయాలు. తాజాగా కురుస్తున్న వానలు, ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో నిండుకుండల్లా మారిపోయాయి. పదేళ్లుగా ఎన్నడూ లేనివిధంగా ఎగువ రాష్ట్రాల్లో...
Slider తెలంగాణ ముఖ్యంశాలు

సెక్రటేరియేట్ సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోం

Satyam NEWS
సెలవులు, ఫిఫ్టింగ్ మధ్య తెలంగాణలో పరిపాలనకు బ్రేక్ వచ్చేసింది. ఉన్న సెక్రటేరియేట్ ను కూలగొట్టుకుంటూ కొత్త దాని కోసం పరుగులు తీస్తున్న పాలకులు, సిబ్బందికి సౌకర్యాలు కల్పించలేక ‘వర్క్ ఫ్రమ్ హోం’ ఇచ్చేస్తున్నారు. తెలంగాణ...
Slider తెలంగాణ ముఖ్యంశాలు

జర్నలిజం ఫస్ట్…అంటే అర్ధం ఏమిటి?

Satyam NEWS
జర్నలిజం ఫస్ట్ అంటే ఏమిటి? మనకున్న అన్ని వ్యాపారాలలో జర్నలిజం వ్యాపారం ఫస్ట్ అని అర్ధం. చాలా వ్యాపారాలలో నష్టం వచ్చే అవకాశం ఉంది కానీ జర్నలిజం వ్యాపారంలో ఖర్చు తక్కువ లాభం ఎక్కువ...
Slider తెలంగాణ ముఖ్యంశాలు

శక్తిపీఠానికి వరద ముంపు భయం

Satyam NEWS
ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువనున్న ప్రాజెక్టులు నిండిపోవడంతో నీటిని వేగంగా కిందికి వదిలేస్తున్నారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు 57 గేట్లు ఎత్తివేశారు. నీటిని దిగువకు వదులుతున్నారు. వరద తాకిడితో ఇప్పటికే...
Slider జాతీయం ముఖ్యంశాలు

కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మళ్లీ సోనియా

Satyam NEWS
లోక్ సభ ఎన్నికల ఫలితాల నుంచి అతలాకుతలం అవుతున్న కాంగ్రెస్ పార్టీ కుదటపడింది. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మళ్లీ సోనియాగాంధీనే సీడబ్ల్యూసీ ఎన్నుకుంది. తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా సీడబ్ల్యూసీలో నిర్ణయించారు. సుధీర్ఘ కసరత్తు, తర్జన భర్జన...
Slider ఆధ్యాత్మికం ముఖ్యంశాలు

శ్రీవారికి అజ్ఞాత భక్తుల విరాళం 14 కోట్లు

Satyam NEWS
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి అజ్ఞాత భక్తులు రూ.14 కోట్ల విరాళమిచ్చారు. అమెరికాలో పారిశ్రామికవేత్తలుగా స్థిరపడిన తెలుగు ప్రవాసీయులు ఈ విరాళాన్ని ఇచ్చినట్టు టీటీడీకి చెందిన ఓ అధికారి వెల్లడించారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శ్రీవారిని...
Slider జాతీయం ముఖ్యంశాలు

రైతులకు నెలకు రూ.3,000 పెన్షన్

Satyam NEWS
కేంద్రం ప్రభుత్వం రైతుల కోసం ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన స్కీమ్ ప్రారంభించింది. ఈ స్కీమ్‌లో చేరిన రైతులు నెలకు రూ.3,000 పెన్షన్ పొందొచ్చు. పీఎం-కేఎంవై స్కీమ్ రిజిస్ట్రేషన్స్‌ను శుక్రవారం నుంచి ప్రారంభించారు....