30.7 C
Hyderabad
April 29, 2024 05: 12 AM

Category : జాతీయం

Slider జాతీయం ముఖ్యంశాలు

ప్రత్యేక విమానాలు లేక శ్రీనగర్‌ కిటకిట

Satyam NEWS
కాశ్మీర్ లోయ నుంచి యాత్రీకులు వెళ్లిపోవాలని హెచ్చరించిన రాష్ట్ర ప్రభుత్వం గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయలేదు. అమర్‌నాథ్‌ యాత్రకు ఉగ్రవాద ముప్పు పొంచి ఉందంటూ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రప్రభుత్వం...
Slider జాతీయం

సిద్దూ ఆట కట్టు: మాజీ స్పీకర్ కు కీలక పదవి?

Satyam NEWS
కర్ణాటక శాసనసభ మాజీ స్పీకర్ రమేష్ కుమార్ కు ప్రతిపక్ష నాయకుడి హోదా లభించనుందా? అవుననే సమాధానాలు ఎక్కువగా వినపడుతున్నాయి. స్పీకర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన కేపీసీసీ కార్యాలయానికి వెళ్లి కాంగ్రెస్...
Slider జాతీయం

అమర్ నాథ్ యాత్రలో పాక్ కుట్ర… భగ్నం

Satyam NEWS
అమరనాథ్  యాత్ర ను భగ్నం చేసేందుకు పాకిస్తాన్ పెద్ద ఎత్తున కుట్ర పన్నినట్లు భారత ఆర్మీ వెల్లడించింది. జమ్ముకాశ్మీర్ లో భారీగా భద్రతా దళాలు మోహరించడం తో చాలా మందిలో అనుమానాలు వ్యక్తం అయ్యాయి....
Slider జాతీయం

రామజన్మభూమి మధ్యవర్తిత్వం విఫలం

Satyam NEWS
అయోధ్య లోని రామ జన్మభూమి కేసుకు సంబంధించి మధ్యవర్తిత్వం విఫలమైనందున ఈ నెల 6 నుంచి కేసు విచారణను చేపట్టాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. మధ్యవర్తిత్వం నెరపిన ప్యానెల్ సభ్యుల రిపోర్టులు పరిశీలించిన అనంతరం సుప్రీంకోర్టు...
Slider జాతీయం

చీఫ్ జస్టిస్ సంచలన నిర్ణయం

Satyam NEWS
న్యాయవ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిని తొలగించేందుకు చీఫ్ జస్టిస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన రిజిస్ట్రీలోనే ఏం జరుగుతున్నదో తెలియడం లేదని ఇటీవలె వ్యాఖ్యానించిన చీఫ్ జస్టిస్ రంజన్ గోగోయ్ అవినీతిని తుదముట్టించేందుకే కంకణం కట్టుకున్నట్లు...
Slider జాతీయం

అప్పుల బాధ తో కాఫీడే అధినేత ఆత్మహత్య

Satyam NEWS
కర్ణాటక మాజీ సీఎం ఎస్ ఎం కృష్ణ, కాఫీ డే సామ్రాజ్యం , ఇరవై వేల ఎకరాల కాఫీ తోటల అధిపతి , ఎన్నో రియల్ ఎస్టేట్ ఆస్తుల అధిపతి అయిన వి జి...
Slider జాతీయం

ఆగస్టు 8న ఇరు రాష్ట్రాల కీలక సమావేశం

Satyam NEWS
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య విభజన అంశాలపై ఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 అమలులో తలెత్తుతున్న సమస్యలపై మరోసారి దృష్టిసారించనున్నారు. మొత్తం 8 కీలక అంశాలు అజెండాగా కేంద్ర...