37.7 C
Hyderabad
May 4, 2024 11: 54 AM

Category : ఆదిలాబాద్

Slider ఆదిలాబాద్

మారుమూల ప్రాంతాల ప్రజలను ఆదర్శంగా తీసుకోవాలి

Satyam NEWS
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో లాక్ డౌన్ సహకరిస్తున్న మారుమూల ప్రాంతాల ప్రజలను ఆదర్శంగా తీసుకోవాలని నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు అన్నారు. ఆదివారం ఖానాపూర్ పట్టణానికి చెందిన అనిస్ ఖాన్ వ్యాపారవేత్త...
Slider ఆదిలాబాద్

మందు అమ్ముతారు కానీ మేం వ్యాపారం చేసుకోకూడదా?

Satyam NEWS
హోమ్ క్వారంటైన్ ముగిసిన చిరు వ్యాపారులకు వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించాలని జిల్లా మైనార్టీ సెల్ కాంగ్రెస్ అధ్యక్షులు సాజిద్ ఖాన్ శుక్రవారం నాడు కోరారు. నేడు ఆయన విలేకరులతో మాట్లాడుతూ బడా వ్యాపారులు,మద్యం...
Slider ఆదిలాబాద్

గుడ్ న్యూస్: త్వరలో గ్రీన్ జోన్ లోకి వెళుతున్నాం

Satyam NEWS
కరోనా వైరస్  నుండి నిర్మల్ జిల్లా ప్రజలు బయట పడడం లో జిల్లా అధికారుల తో పాటు జిల్లా ప్రజల సహకారం మరువలేనిది అని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ న్యాయ శాఖ మంత్రి...
Slider ఆదిలాబాద్

గోండులకు నిత్యావసర వస్తువులు పంచిన పోలీసులు

Satyam NEWS
గోండు గ్రామంలో త్రినేత్ర ఛారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో పోలీస్ శాఖ నిత్యావసర వస్తువులు పంచిపెట్టింది. కడం మండలంలోని చిట్యాల్ గ్రామ పంచాయితి పరిధి లోని మారుమూల గ్రామమైన గోండుగూడెం గ్రామస్తులకు నిత్యావసర సరకులు, కూరగాయలు...
Slider ఆదిలాబాద్

ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని‌ పాటించాలి

Satyam NEWS
లాక్ డౌన్‌ను సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత  అధికార యంత్రాంగంతో పాటు ప్ర‌జ‌ల‌పైన ఉంద‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. గురువారం నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలో లాక్‌...
Slider ఆదిలాబాద్

లాక్ డౌన్ పై ప్రజాభిప్రాయం కోరిన మంత్రి

Satyam NEWS
లాక్ డౌన్ పరిస్థితి ఎలా ఉందని రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నేడు నేరుగా ప్రజాభిప్రాయ సేకరణ జరిపారు. నిర్మల్ పట్టణంలో ప్రజల ను  ఆయన నేడు నేరుగా కలుసుకున్నారు. ప్రతి ఒకరు  మాస్కులు...
Slider ఆదిలాబాద్

ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో ఉత్సాహంగా మద్యం అమ్మకాలు

Satyam NEWS
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చాలా మద్యం షాపుల దగ్గర సోషల్ డిస్టెన్స్ అనేది కూడా కనిపించకుండా పోయింది. లాక్ డౌన్ కారణంగా 45 రోజులు తర్వాత ఉమ్మడి అదిలాబాద్ వ్యాప్తంగా మద్యం దుకాణాలు...
Slider ఆదిలాబాద్

రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు

Satyam NEWS
యాసంగిలో పండించిన పంటను సత్వరమే కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. యాసంగి లో పండించిన...
Slider ఆదిలాబాద్

నిర్మల్ ఫర్టిలైజేషన్ అసోసియేషన్ రూ.లక్ష విరాళం

Satyam NEWS
కరోనా వైరస్ పై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిర్మల్ ఫర్టిలైజేషన్ అసోసియేషన్ రూ.లక్ష విరాళం అందచేసింది. ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం లక్ష రూపాయల చెక్కును నేడు అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర...
Slider ఆదిలాబాద్

కరోనాపై పోరాటానికి విరాళాల వెల్లువ

Satyam NEWS
కరోనా వ్యాధి నియంత్రణకు తమ వంతుగా ముఖ్యమంత్రి సహాయనిధికి నిర్మల్ కు చెందిన డాక్టర్ దేవేందర్ రెడ్డి 1 లక్ష 50వేలు విరాళంగా ఇచ్చారు. అదే విధంగా నిర్మల్ క్రషర్స్ అసోసియేషన్ 2 లక్షలు,...