మారుమూల ప్రాంతాల ప్రజలను ఆదర్శంగా తీసుకోవాలి
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో లాక్ డౌన్ సహకరిస్తున్న మారుమూల ప్రాంతాల ప్రజలను ఆదర్శంగా తీసుకోవాలని నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు అన్నారు. ఆదివారం ఖానాపూర్ పట్టణానికి చెందిన అనిస్ ఖాన్ వ్యాపారవేత్త...