33.2 C
Hyderabad
May 4, 2024 00: 35 AM

Category : హైదరాబాద్

Slider హైదరాబాద్

బాపునగర్ లో ఆషాకిరణ్ సెంటర్ ప్రారంభం

Satyam NEWS
హైదరాబాద్ లోని అంబర్ పేట్ బాపూ నగర్ లో రోటరీ ఇండియా లిటరసీ మిషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆషాకిరణ్ సెంటర్ ను అంబర్ పేట్ నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ నేడు...
Slider హైదరాబాద్

సమస్యల పరిష్కారం దిశగా పని చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం

Satyam NEWS
సమస్యల పరిష్కారం దిశగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని, ఉప్పల్ నియోజకవర్గంలో లో  ప్రతి డివిజన్  లోని సమస్యలు త్వరలో పరిష్కారం అవుతాయని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి  తెలిపారు. బుధవారం నాచారం,...
Slider హైదరాబాద్

కేంద్రం ప్రవేశ పెట్టిన అద్భుతమైన పథకం ఈ శ్రమ్

Satyam NEWS
అసంఘటిత రంగంలో పనిచేసే వారి కోసం కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన పథకం ప్రవేశపెట్టిందని అంబర్పేట్ కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి అన్నారు. అసంఘటిత రంగంలో పనిచేసే వారి కోసం కేంద్ర ప్రభుత్వం అందించే అద్భుతమైన...
Slider హైదరాబాద్

బస్తీ దవాఖానతో ప్రతి ఒక్కరికి మేలు

Satyam NEWS
హైదరాబాద్ అంబర్ పేట్ లోని పటేల్ నగర్ చౌరస్తాలో నిర్మిస్తున్న బస్తీ దవాఖాన కోసం సంబంధిత అధికారులతో కలిసి జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుడు, అంబర్ పేట్ కార్పొరేటర్ ఈ.విజయ్ కుమార్ గౌడ్ భూమి...
Slider హైదరాబాద్

మేదరి కులస్తులు అన్ని రంగాలలో అభివృద్ధి కావాలి

Satyam NEWS
మేదరి కులస్థులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని బిసి కమిషన్ ఛైర్మెన్ వకులాభరణం కృష్ణ మోహన్ రావు అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మేదరి సంఘం మరియు జంట నగరాల మహేంద్ర...
Slider హైదరాబాద్

కూకట్ పల్లి లో ఘనంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

Satyam NEWS
హైదరాబాద్ కూకట్ పల్లిలోని జై భారత్ మాత సేవా సమితి  ప్రధాన కార్యాలయం లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. బుధవారం భాగ్యనగర్ కాలనీ లోని జై భారత్ సేవా సమితి తెలంగాణ...
Slider హైదరాబాద్

అంబర్ పేటలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

Satyam NEWS
హైదరాబాద్ నల్లకుంట డివిజన్లో వివిధ బస్తీలో ఫీవర్ హాస్పిటల్ చౌరస్తాలో 73 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. అంబర్పేట్ నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ వేడుకలలో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ...
Slider హైదరాబాద్

చేపల మార్కెట్ లో మత్స్యకారులకు అన్యాయం

Satyam NEWS
హైదరాబాద్ లోని బేగం బజార్ లో నిర్మిస్తున్న చేపల మార్కెట్ లో పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతున్నదని తెలంగాణా ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ అన్నారు. టిఆర్ఎస్ బిజెపి నాయకులు దళారులుగా అవతారమెత్తి...
Slider హైదరాబాద్

డ్రైనేజీ సమస్యను పరిష్కరించరా అంటూ స్థానిక ప్రజలు ఆవేదన

Satyam NEWS
బాగ్ అంబర్పేట డివిజన్లోని తురాబ్ నగర్ లో గత పది రోజులుగా మురికి నీరు రోడ్డుపై ప్రవహిస్తున్నది. రోడ్డు వేసేందుకు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా తవ్వడంతో డ్రైనేజీ పైపులు పగిలిపోయాయి. దాంతో రోడ్లన్నీ మురుగునీటి మయం...
Slider హైదరాబాద్

విలేఖరిది జీతభత్యాలు, భద్రతలేని కొలువు

Satyam NEWS
జీతాభత్యాలు లేని అభద్రతతో కూడిన కొలువులో విలేఖరులు కొనసాగుతూ దీనస్థితిలో వారి కుటుంబాలను పోషించుకుంటున్నారని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సిహెచ్.మల్లారెడ్డి విచారం వ్యక్తం చేశారు. సోమవారం నాడు మల్లాపూర్ లోని...