కరోనా వైరస్ వ్యాధి పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు కట్టుబడి ఉండాలని కొల్లాపూర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ బి.వెంకట్ రెడ్డి కోరుతున్నారు. ఆదివారం ఒక్క రోజు జనతా కర్ఫ్యూ పాటించి మరుసటి రోజు...
ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ లో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పి డాక్టర్ వై .సాయి శేఖర్ చప్పట్లు కొట్టి సంఘీభావం తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం...
దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపు మేరకు కరోనా వైరస్ ను తరిమికొట్టేందుకు కొల్లాపూర్ ప్రజలు నడుం బిగించారు. ఆదివారం దేశమంతటా పాటిస్తున్న జనతా కర్ఫ్యూలో కొల్లాపూర్ ప్రజలు భాగ్య స్వాములయ్యారు. అటు షాపు...
తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన శ్రీశైలం ఉత్తర ద్వారం అయిన శ్రీ ఉమా మహేశ్వర దేవాలయంలో భక్తుల ప్రవేశాన్ని నిలిపివేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ...
కరోనా వైరస్ నుండి రజక, సేవా వృత్తిదారుల రక్షణకు ప్రభుత్వం వెంటనే మాస్కులు అందించాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం జిల్లా కమిటీ కోరింది. ఆసుపత్రిలో అన్ని వార్డులో వినియోగించిన బెడ్ షీట్లు, కర్టెన్లు...
నల్లమల ప్రాంతంలోని అమ్రాబాద్ మండల పరిధి లోని పలు దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలను కరోనా వైరస్ కారణంగా మూసివేశారు. అక్కడకు వస్తున్న పర్యాటకులను అధికారులు తిప్పి పంపుతున్నారు. ఈ సందర్భంగా అమ్రాబాద్ సిఐ బీసన్న...
ఈ ప్రజా ప్రతినిధులు కోవిడ్ 19 కు అతీతులు. వీరికి కరోనా వైరస్ ఎట్టి పరిస్థితుల్లో సోకదని భరోసా. ఎందుకంటే వారు మంత్రులు, ఎమ్మెల్యేలు కదా అందుకు. ఐదుగురి కన్నా ఎక్కువ గుమి కూడవద్దని...
అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎం సహాయనిధిని మంజూరు చేయించారు. కొల్లాపూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మూడవ వార్డుకు చెందిన కురుమయ్య అనారోగ్యంతో బాధపడుతున్నారు. మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు కు...
దాదాపుగా 55 కోట్ల రూపాయలతో కొల్లాపూర్ మునిసిపాలిటీ బడ్జెట్ ను మునిసిపాలిటీ పాలకవర్గం నేడు ఆమోదించింది. కొల్లాపూర్ మునిసిపల్ చైర్ పర్సన్ రఘుప్రోలు విజయలక్ష్మి చంద్రశేఖర చారి అధ్యక్షతన నేడు కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని...
మల్కాజిగిరి ఎంపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి కి బెయిల్ మంజూరు అయ్యి విడుదల కావడంతో కొల్లాపూర్ మండల పార్టీ అధ్యక్షులు పరశురాము నాయుడు ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా లో...