యాదవ జాగృతి సేన ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ తాలూకా స్థాయి సదర్ సమ్మేళనం ఈ నెల 20న పెద్దకొత్తపల్లి లో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన కరపత్రాలను నేడు యాదవ జాగృతి సేన...
హైదరాబాద్ ఎల్ బి నగర్ మునిసిపాలిటీ జోనల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన పంకజ కు పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి, హెచ్ బి కాలనీ కార్పొరేటర్...
ఉప్పల్ డివిజన్ పరిధిలోని ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న పాత ఉప్పల్ భరత్ నగర్ బస్తీలో సీసీ రోడ్ల సమస్య పరిష్కారానికి కి చర్యలు తీసుకుంటున్నామని ఉప్పల్ డివిజన్ కార్పొరేటర్ మందుముల రజిత పరమేశ్వర్ రెడ్డి...
నాగర్ కర్నూల్ జిల్లాలో గంజాయి, గుడుంబా వంటి మత్తు పదార్థాలు తయారు చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్...
హుజురాబాద్ లో బీ జే పీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఘన విజయం సందర్భంగా రామంతపూర్ పబ్లిక్ స్కూల్ దగ్గర బాణాసంచా కాల్చి ఘనంగా విజయోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామంతపూర్ డివిజన్ అధ్యక్షులు ...
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఉప్పల్ లోని కాప్రా సర్కిల్ ప్రాజెక్ట్ ఆఫీసర్ గా కే ఉష నేడు బాధ్యతలు స్వీకరించారు. వికారాబాద్ జిల్లా పంచాయత్ రాజ్ శాఖ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్...
సురక్షితమైన సమాజమే లక్ష్యంగా, నేరాలు అదుపు చేయడంలో భాగంగా హైదరాబాద్ శివారులోని మల్లాపూర్ డివిజన్ బ్యాంకు కాలనీ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా సోమవారం నాచారం పోలీస్...
ఉప్పల్ నియోజకవర్గం ఏఎస్ రావు నగర్ డివిజన్ పరిధిలోని పరిమళ నగర్ కాలనీ లో ఆదివారం పారడైస్ రెస్టారెంట్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి నిర్వాహకులు ఆవుల గంగా రావు మనమరాలు మాన్వి...
సమస్య పరిష్కారించి బాధితులకు భరోసా కల్పించడమే “ప్రజాదివాస్” ముఖ్య ఉద్దేశమని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజాదివాస్ కార్యక్రమం ఈరోజు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ...