గణేష్ నిమజ్జనం కొలనును పరిశీలించిన జోనల్ కమీషనర్ ఉపేందర్రెడ్డి
గణేష్ నిమజ్జన సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నల్లచెరువు సమీపంలోని కొలనులో ఏర్పాటు చేయడం జరిగిందని ఉప్పల్ కార్పోరేటర్ మందముల రజిత పరమేశ్వరరెడ్డి అన్నారు. గురువారం కార్పొరేటర్ రజిత పరమేశ్వరరెడ్డి జోనల్ కమీషనర్...