దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోరా మహా సభ స్థలాన్ని నేడు ఏఐసీసీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పరిశీలించారు....
ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర సహాయకార్యదర్శిగా పడాల శంకర్ ఎన్నికయ్యారు. ఆగష్టు 14,15 తేదీలలో పాలమూరు జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి వర్క్షాపులో ప్రస్తుతము ఎస్ఎఫ్ఐ మేడ్చల్ జిల్లా క్యాదర్శిగా పనిచేస్తున్న పడాల శంకర్ను రాష్ట్ర సహాయకార్యదర్శిగా...
స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమన్న యువసేన ఆధ్వర్యంలో డాక్టర్ ఎస్ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి, టిపిసిసి కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ల సౌజన్యంతో డివిజన్ పరిధిలోని...
హైదరాబాద్ శివారులోని కాప్రా పరిధిలోని సర్వే నెంబర్ 151, 152 లో గల కస్టోడియన్ భూములను కాపాడడానికి కాప్రా తాసిల్దార్ కె గౌతమ్ కుమార్ ఆధ్వర్యంలోని రెవెన్యూ యంత్రాంగం కదం తొక్కింది. గురువారం తెల్లవారుజామున...
వచ్చే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలలో కమలం పువ్వు రెక్కలు ఊడిపోతాయని , అంబాసిడర్ కారు మూడు పల్టీలు కొట్టి తుక్కుతుక్కు అవుతుందని తలకొండపల్లి జడ్పిటిసి ఉప్పల వెంకటేష్ భవిష్యం చెప్పారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలో ...
ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ మాకు ఓ కల్పవృక్షం అని జంగి రెడ్డి పల్లి గ్రామస్తులు కొనియాడారు. జిల్లా తలకొండపల్లి మండలంలోని పలు గ్రామాల్లో 48 నిరుపేదల కుటుంబాలకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గృహాలు...
తెలంగాణ సిద్దాంతకర్త, స్వయం పాలనా స్వప్నికుడు ప్రొపెసర్ జయశంకర్ తెలంగాణ చరిత్రలో చిరకాలం నిలిచి పోతారని మల్లాపూర్ కార్పోరేటర్ పన్నాల దేవందర్రెడ్డి అన్నారు. జయశంకర్ జయంతి వేడుకల సందర్భంగా మల్లాపూర్ వార్డు ఆఫీస్లో ప్రొపెసర్...
హైదరాబాద్ శివారులోని చర్లపల్లి ఈసీ నగర్లో జిహెచ్ఎమ్సీ కి చెందిన అత్యంత విలువైన ఎకరం స్థలం కబ్జాకు గురౌతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. 25 కోట్ల రూపాయల స్థలం...