37.2 C
Hyderabad
May 1, 2024 12: 31 PM
Slider ఆంధ్రప్రదేశ్

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తెలుగుదేశం విరాళం

chandrababu 24

సిఎంఆర్ ఎఫ్ కు టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నెలజీతం విరాళంగా అందించాలని నిర్ణయం తీసుకున్నారు. వ్యక్తిగతంగా తన కుటుంబం నుంచి రూ 10లక్షలు విరాళాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

సిఎం రిలీఫ్ ఫండ్ కు టిడిఎల్ పి నుంచి విరాళం ఇవ్వాలని టిడిఎల్ పి సభ్యులతో ఆన్ లైన్ సమావేశంలో చంద్రబాబు కోరడంతో అందరూ అంగీకరించారు. రాష్ట్రంలో కరోనా వ్యాధి నిరోధానికి, బాధితుల సహాయానికి ఈ మొత్తం వినియోగించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.

ఈ విపత్కర పరిస్థితుల్లో అందరూ తమవంతుగా ప్రభుత్వాలకు సహకరించాలని ఆయన కోరారు. కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో అందరూ భాగస్వాములు కావాలని చంద్రబాబు కోరారు.

Related posts

టీడీపీ నేతపై కాల్పులు జరిపిన వైసిపి నాయకులు

Bhavani

ఎనాలసిస్: ఆర్ధిక ఉద్దీపనకు నిర్మలమైన ప్యాకేజీ

Satyam NEWS

హార్డ్ స్టోరీ: కరోనా కబళిస్తున్న జీవితాలు ఇవి

Satyam NEWS

Leave a Comment